Chittoor district updates: దళిత యువకుడు ఓంప్రతాప్ మృతిపై న్యాయవిచారణ....

HMTV
By HMTV
Published on: 2020-08-28 08:19:41

చిత్తూరు జిల్లా....

-సదుం మండలం లో అనుమానాస్పదంగా మృతిచెందిన దళిత యువకుడు ఓంప్రతాప్ మృతిపై న్యాయవిచారణ జరపాలి.

-50 లక్షలు పరిహారం ఇవ్వాలి.

-డా సప్తగిరిప్రసాద్

-మాజీ డైరెక్టర్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ

HMTV

HMTV

Next Story