ChandraBabu: బుద్దా వెంకన్నను పరామర్శించిన చంద్రబాబు

అమరావతి: బుద్దా వెంకన్నని ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు నాయుడు

బుద్దా వెంకన్న కరోనా సోకిందని తెలుసుకుని ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. 

హైదరాబాద్ ఎ ఐ జి హాస్పిటల్ లో మాట్లాడతాను హైదరాబాద్ కి రావలసిందిగా కోరారు...

నీ లాంటి వాళ్ళు పార్టి కి ఎంతో అవసరం అని తొందరగా కోలుకోవాలని ధైర్యం చెప్పడం జరిగింది.

మీకు ఎల్లవేళలా పార్టీ ఆఫీస్ నుండి ఒక టీమ్ అందుబాటులో ఉంటుందని ఏ అవసరమైన తెలియజేయవలసిందిగా కోరారు

Show Full Article
Print Article
Next Story
More Stories