AP Parishad Elections 2021 Live Updates: గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా:

ఏపీ పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెదకూరపాడు మండలం గారపాడు పోలింగ్‌ బూత్‌ దగ్గర ఘర్షణకు దిగాయి ఇరువర్గాలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఆందోళనకారులను చెదరగొట్టారు. అధికార పక్షానికి మద్దతుగా పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Show Full Article
Print Article
Next Story
More Stories