AP Parishad Elections 2021 Live Updates: గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా: 

గుంటూరు జిల్లాలో పరిషత్‌ ఎన్నికల వేళ విషాదం చోటుచేసుకుంది. పిట్టలవానిపాలెంలో ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు కంచర్ల కోటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు ముత్తపల్లిలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 


Show Full Article
Print Article
Next Story
More Stories