AP Parishad Elections 2021 Live Updates: గుంటూరు జిల్లా

HMTV
By HMTV
Published on: 2021-04-08 06:17:49

గుంటూరు జిల్లా: 

గుంటూరు జిల్లాలో పరిషత్‌ ఎన్నికల వేళ విషాదం చోటుచేసుకుంది. పిట్టలవానిపాలెంలో ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు కంచర్ల కోటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు ముత్తపల్లిలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 


HMTV

HMTV

Next Story