AP Parishad Elections 2021 Live Updates: కడప జిల్లా

కడప జిల్లా: 

రాజువారిపేట: 

కడప జిల్లా చాపాడు మండలం అయ్యవారిపల్లెలోని రాజువారిపేట పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రికత్త నెలకొంది. టీడీపీ అభ్యర్థి రాజేశ్వరి వీరంగం సృష్టించారు. టీడీపీకి ఓటు వేయరనే అనుమానంతో ఓ వృద్ధురాలి బ్యాలెట్‌ పత్రంను చించేందుకు ప్రయత్నించారు. రాజేశ్వరిని పోలీసులు అడ్డుకోవడంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. దీంతో పోలింగ్‌ కేంద్రంలో కాసేపటి వరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories