AP Parishad Elections 2021 Live Updates: విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా:

అంటిపేట: 

ఏపీలో పరిషత్‌ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే.. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో మాత్రం పోలింగ్‌ నిలిచిపోయింది. వైసీపీ తరుపున నామినేషన్‌ ఉపసంహరించుకున్న లక్ష్మీ పేరు బ్యాలెట్‌ పత్రాల్లో ముద్రించడంతో పోలింగ్‌ను నిలిపివేశారు అధికారులు.


Show Full Article
Print Article
Next Story
More Stories