గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. బోర్డర్‌లో... ... Live Updates:ఈరోజు (జూన్-07) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. బోర్డర్‌లో తనిఖీల్లేవు

అమరావతి: ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు సాగించే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు చెక్ పోస్టులను సోమవారం నుంచి ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రాల మధ్య రాకపోకలను అనుమతించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మూడు నెలల తరువాత ఎటువంటి అనుమతులు లేకుండా రాష్ట్ర సరిహద్దులు తెరుచుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సడలింపులతో రాకపోకలు జోరందుకోనున్నాయి..

Show Full Article
Print Article
Next Story
More Stories