విశాఖ. జి.కె.వీధి మండలం వంతాడపల్లి గ్రామంలో 20... ... Live Updates:ఈరోజు (జూన్-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విశాఖ. జి.కె.వీధి మండలం వంతాడపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలు విలువ చేసె 900 వందల కేజిల గంజాయిని ఐషర్ వేన్లో తరలిస్తుండాగా పట్టుకొన్న చింతపల్లి ఎక్సైజ్ సిబ్బంది.

-డ్రయివర్ పరారీ ఐషర్ వేన్ సీజ్.

-ఐషర్ వేన్ తుార్పుగోదవరి జిల్లా రాజవొమ్మంగి గ్రామమునకు చెందిన జి.సత్తిబాబు అనె వ్యక్తి పేరు మీద ఉందని,దర్యాప్తు చేసి అతన్ని కస్టడీలోకి తీసుకొంటామని తెలిపారు.




Show Full Article
Print Article
Next Story
More Stories