విశాఖజిల్లా కిరండల్ రైల్వే లైన్ పై ప్రమాదం *... ... Live Updates:ఈరోజు (జూన్-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విశాఖజిల్లా కిరండల్ రైల్వే లైన్ పై ప్రమాదం 

* కెకే లైన్ లో చిమిడిపల్లి - బొర్రా రైల్వే స్టేషన్ ల మధ్య ప్రమాదం.

* 65/39 కిలోమీటర్ల వద్ద మళ్ళీ జారిపడ్డ కొండచరియలు.

* గత నెలలో రాళ్లు పడి నలుగురు మృతికి కారణమైన ప్రాంతం ఇదే.

* అదే చోట మరలా జారి పద్ద రాళ్లు.

ట్రాక్ పునరుద్దరణకు చర్యలు చేపట్టిన రైల్వే శాఖ.



Show Full Article
Print Article
Next Story
More Stories