కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కామారెడ్డి :

జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో టీఆరెఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం.

మొక్కజొన్న పంటను 1850 ధరతో కొనుగోలు చేస్తామన్న సీఎం ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం.

Show Full Article
Print Article
Next Story
More Stories