విజయవాడరేపు క్రుష్ణానది లో దుర్గమ్మ నదీ విహారానికి... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ

రేపు క్రుష్ణానది లో దుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్

ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం కొనసాగుతుండడంతో నదిలో తెప్పోత్సవానికి ఆటంకం

ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని కో ఆర్డినేషన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సిపి బత్తిన శ్రీనివాసులు, ఇతర అధికార యంత్రంగం కీలక నిర్ణయం

దుర్గగుడి ఇంజినీర్ భాస్కర్ కామెంట్స్

ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయం

నదిలో విహారం లేకుండా దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయం

తెప్పోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం కృష్ణా నది లో దుర్గా మళ్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహిస్తాం

పరిమిత సంఖ్యలో అర్చకులతో నదిలో అమ్మ,స్వామివార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తాం

తెప్పోత్సవం నిర్వహించే పంటు సామర్థ్యాన్ని తనిఖీ చేసి ఫిట్ నెస్ దృవపత్రం తీసుకున్నాకే అనుమతిస్తాం

కోవిడ్ నిబంధనల దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ పై భక్తుల రద్దీ నివారణకు చర్యలు తీసుకుంటాం

తెప్పోత్సవం జరుగుతున్నంత సేపు కొత్తగా నిర్మించిన కనకదుర్గ పై వంతెనల పై వాహనాలు, భక్తులు రాకపోకలు ఆపేస్తాం

Show Full Article
Print Article
Next Story
More Stories