కృష్ణాజిల్లారాష్ట్ర ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేష్... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

కృష్ణాజిల్లా

రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేష్ వ్యహారం పై స్పందించిన మంత్రి కొడాలి నాని

మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నాడు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కొన్ని నెలల మాత్రమే ఉంటాడు

రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం

నిమ్మగడ్డ రమేష్ తాను చెప్పిందే రాజ్యాంగ అంటే కుదరదు

ప్రభుత్వన్ని సంప్రదించకుండా ఏమీ చేయ్యలేరు

రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించకుండా జరిగే పనికాదు

కరోనా మహమ్మారి వల్లన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి

గతంలో మాదిరిగా ఎన్నికల నిర్వహణ కు ఎక్కువ మందిని తరలించడం సాద్యం కాదు

కరోనా మహమ్మారి వల్లన ఎవరు వచ్చే పరిస్థితి లేదు

గతంలో మాదిరిగా కాకుండా పోలింగ్ బూత్ లు, సిబ్బంది పెంచాలి

ఈ వి యం మీషన్, బ్యాలెట్ పేపర్ అనేవి కరోనా, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని వ్యహరించాలి

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు

నవంబర్, డిసెంబర్ నెలలో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి

దసరా తరువాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెపుతున్నారు

బీహార్ లో కచ్చితంగా జరగాల్సిన రాష్ట్ర ఎన్నికలు కనుక నిర్వహించక తప్పలేదు

రాష్ట్ర ఎన్నికలు రాజ్యాంగ ప్రకారం జరిగి తీరాల్సిందే

బీహర్ ఎన్నికలతో స్థానిక ఎన్నికలు పోల్చకూడదు

Show Full Article
Print Article
Next Story
More Stories