తూర్పుగోదావరి ఏలేరు ఎగువ పరివాహక ప్రాంతం ఏజన్సీ లో... ... Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-21 04:55:53

తూర్పుగోదావరి

ఏలేరు ఎగువ పరివాహక ప్రాంతం ఏజన్సీ లో భారీగా వర్షాలు

జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం , ప్రత్తిపాడు ,పిఠాపురం నియోజకవర్గాలలో కొనసాగుతున్న ఏలేరు వరద ముంపు- రైతుల ఇబ్బందులు

ఏలేరు ప్రాజెక్టు గేట్ల నుంచి కొనసాగుతున్న 12 వేల క్యూసెక్కుల వరదనీరు విడుదల.

ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన భారీవర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

ఏలేరు పూర్తి స్థాయి నీటి మట్టం 86.56 మీటర్లు, ప్రస్తుతం 86.28 మీటర్ల

HMTV

HMTV

Next Story