న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)-గ్రామ పంచాయితీ... ... Live Updates:ఈరోజు (జూన్-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)

-గ్రామ పంచాయితీ కార్యాలయాలకు నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు

-పిటిషన్ ను డిస్మిస్ చేసిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు తో కూడిన ధర్మసనం.

-నాలుగు వారాల్లో తొలగించకపోతే, కోర్ట్ ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్న ధర్మసనం.

-4వ రంగుని కలపడంపై తీవ్ర అభ్యంతరం.

Show Full Article
Print Article
Next Story
More Stories