తూ.గో జిల్లా... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తూ.గో జిల్లా పెద్దాపురం.


తేదేపాపొలిట్ బ్యూరో సభ్యుడు మాజీఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పజగన్ ప్రభుత్వం పై కామెంట్స్..


రాష్ట్ర పురోభివృద్ధికి,


మార్పు కోసమని జగన్ ప్రభుత్వానికి 151 సీట్లు ఇస్తే ఏకే 47 లాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటూరాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ వెనక్కి నెట్టేస్తున్నారు


రాజధాని నిర్మాణానికి ఉదారంగా భూములు ఇచ్చిన 30 వేల మంది రైతులు మూడు వందల రోజులుగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా.... నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం...


రాజధాని తరలిపోతుంది అన్న వేదనతో ఇప్పటికే 91 మంది రైతులుమనోవేదనతో తనువు చాలించారు.


రాష్ట్ర భవిష్యత్తు కోసం 30 వేల మంది రైతులుఈ 34,323 ఎకరాలభూమిని ఇస్తేవారిత్యాగాలు అవహేళన చేస్తున్నారు...


గాంధేయ మార్గంలోఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూఅవమానిస్తున్నారు...


రాజధాని తరలింపు పై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చినాదొంగచాటుగా ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తున్నారు..


భూదందాల కోసం కబ్జాభూముల ధరలకు కోసందేశంలో ఎక్కడా లేని


మూడురాజధానులనిర్ణయాన్ని తెరపైకి తీసుకువచ్చిరాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో అభాసుపాలు చేశారు..


రైతులను కన్నీటిపాలు చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు


అమరావతి ఉద్యమం 300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా జేఏసీ పిలుపు మేరకుశనివారం నుండిఆదివారం వరకుఆంధ్రుల రాజధాని సమరభేరి కార్యక్రమాలుతేదేపా చేపట్టాం-


నిమ్మకాయల చిన రాజప్ప


Show Full Article
Print Article
Next Story
More Stories