తూర్పుగోదావరిజిల్లా. జగ్గంపేటమాజీ... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తూర్పుగోదావరిజిల్లా. జగ్గంపేట


మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు మీడియా సమావేశం


అమరావతినే రాజధానిగా కొనసాగించాలి: మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు


పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి జరుగుతుందా. చిత్తశుద్ధి ఎలా ఐన జరుగుతుంది:మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు


ఇళ్ల స్థలాలకు భూములు పేరుతో దోపిడీ చేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు


16 నెలలు కాలంలో రాష్ట్రంలో ఒక్క స్థలాన్ని ఇవ్వలేదు: మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు


ఏదో ఒంకలు పెట్టి జరుపుకొస్తున్నారు శుద్ధి ఉంటే వెంటనే ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు


Show Full Article
Print Article
Next Story
More Stories