తిరుమలశ్రీవారికి కానుకగా బంగారు... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తిరుమల


శ్రీవారికి కానుకగా బంగారు శఠారి విరాళం


టీటీడీ బోర్డ్ సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ తిరుమల శ్రీవారికి రూ.35.89 లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా సమర్పించారు.


ఈ విరాళాన్ని శ్రీవారి ఆలయంలో టీటీడీ అదనపు ధర్మారెడ్డికి అందజేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories