సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన సిపిఐ... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి..


తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్ -1 ,గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల కాగా యువకులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు...


తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయన్న యువకులకు నిరాశే మిగిలింది...


అధిక డబ్బులు వెచ్చించి ప్రైవేట్ శిక్షణ సంస్థలో శిక్షణ పూర్తి చేసి దిక్కుతోచని స్థితిలో అయోమయంలో ఉన్నారు...


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011 గ్రూప్-1 నోటిఫికేషన్ నూట నలభై పోస్టులకు విడుదల చేయడం జరిగింది....


ఆ తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, పోస్టులు భర్తీ చేయకపోవడం దారుణం...


దీంతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు...


కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఫలితాలు విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ చేయలేదు...


వెంటనే గ్రూప్ వన్ గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదల చేసి ఆయా శాఖల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి...


Show Full Article
Print Article
Next Story
More Stories