గెల్లు శ్రీనివాస్ యాదవ్ TRSV... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

గెల్లు శ్రీనివాస్ యాదవ్ TRSV రాష్ట్ర అధ్యక్షుడు @ తెలంగాణ భవన్


Abvp, Nsui విద్యార్ధి సంఘాలు జాతీయ సమస్యలు పరిష్కరించకుండా దుబ్బాక ఎన్నికల కోసమే వారు నిరసనలు చేస్తున్నారు...


ఈబీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టారు ఇది ఇప్పటికి అమలు కాలేదు దీనిపై abvp మాట్లాడారు....


ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో లోని బెనారస్ యూనివర్సిటీ లో కూడా ఈబిసి రిజర్వేషన్లు అమలు కావడం లేదు..


దేశ వ్యాప్తంగా 27 శాతం ఉద్యోగాల రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్తున్నారు ఇదే బెనారస్ యూనివర్సిటీ లో ఒక్క ఓబీసీ ప్రొఫెసర్ కూడా లేరు..


హర్యానా, గుజరాత్ లలో కూడా ఈ బిసి రిజర్వేషన్లు అమలు కావడం లేదు..


దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నీట్ ఎక్సమ్ కు కూడా రిజర్వేషన్లు అమలు కావడం లేదు..


పీజీ, యూజి మెడికల్ ,డెంటల్ లో కూడా రిజర్వేషన్లు ఓబీసీ లకు అమలు కావడం లేదు..


విద్యా, ఉద్యోగ రంగంలో కూడా కనీసం 12 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదు...


బీజేపీ ఓబీసీ ల మీద కపట ప్రేమ నటిస్తుంది..


ఇప్పటి ఓబీసీ గా ఎన్నికైన బీజేపీ నేత లక్ష్మణ్ ఓబీసీ రిజర్వేషన్లు పై ఎందుకు మాట్లాడలేదు...


రాష్ట్రంలో ప్రజలు బీజేపీ నేతలను నమ్మే పరిస్థితి లేదు..


ప్రయివేటు యూనివర్సిటీ లలో రిజర్వేషన్లు లేకపోవడం గతంలో ఎన్డీయే ప్రభుత్వం నుండే అమలులో ఉన్నాయి అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు..


Show Full Article
Print Article
Next Story
More Stories