ఏసీబీ అప్ డేట్స్......మల్కాజిగిరి... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఏసీబీ అప్ డేట్స్......


మల్కాజిగిరి మాజీ ఏసీపీ ని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్న ఏసీబీ..


నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్తుల వివరాలు పై కూపీ లాగుతున్న ఏసీబీ..


మాదాపూర్ కు చెందిన మహిళ పై భారీగా ఆస్తులు పెట్టినట్టు గుర్తించిన ఏసీబీ..


మహిళ పై ఎక్కడెక్కడ ఆస్తులు పెట్టాడు అన్న అంశాల పై నర్సింహారెడ్డి ని విచారిస్తున్న ఏసీబీ.


ప్రస్తుతం మహిళ విదేశాల్లో ఉందన్న గుర్తించిన ఏసీబీ..


హైటెక్ లోని ప్రభుత్వ భూమి పై పలువురు రెవెన్యూ అధికారులను విచారిస్తున్నారు..


నగర శివార్లలో నర్సింహారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు ఆధారాలు సేకరించిన ఏసీబీ.


నేటితో పూర్తి కానున్న నర్సింహారెడ్డి కస్టడీ..


కస్టడీ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్న ఏసీబీ.


Show Full Article
Print Article
Next Story
More Stories