మినిస్టర్ క్వార్టర్స్ లో హోమ్... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

మినిస్టర్ క్వార్టర్స్ లో హోమ్ మంత్రి ఇల్లు ను ముట్టదించిన సందర్బంగా సంపత్ తో పాటు వందలాది మంది కాంగ్రెస్, అనుబంధ సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేసి ఘోష మహల్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు..


సంపత్ కు ఫోన్ చేసి మాట్లాడిన హోమ్ మంత్రి మహమూద్ అలీ..


దోషులపై చట్ట పరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన హోమ్ మంత్రి..


ఉత్తర్ ప్రదేశ్ ల మారుతున్న తెలంగాణ..


దోషులకు ఉరి శిక్ష వేయాలి. సంపత్..


తెలంగాణ లో శాంతి బత్రతలు పూర్తిగా క్షీణించాయ్..


ఉత్తర్ ప్రదేశ్లో మారిదిగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి..


దోషులకు ఉరి శిక్ష వేయాలి.


నిన్న కేసీఆర్ శాంతి భద్రాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి రాష్ట్రం ఆదర్శంగా ఉన్నదని అన్నారు. కేసీఆర్ కు సిగ్గు ఉందా..


మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మీ టిఆర్ఎస్ నాయకుడే అత్యాచారం చేసి హత్య చేసి ఉరి వేస్కున్నట్టు చిత్రీకరించారు


ఇది ఆదర్శంగా ఉందా..ఖమ్మంలో బాలికపై అత్యాచారం యత్నం చేసి పెట్రోల్ పోసి కాల్చారు, ఆ బిడ్డ చావు బతుకుల్లో ఉంది. ఒక్కరైనా పరమర్శించారా..


ఇదేనా మీ ఆదర్శం.. ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది.


హోమ్ మంత్రి రాజీనామా చేయాలి.


దోషులను కఠినంగా శిక్షించాలి. అప్పటి వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదు.. సంపత్ కుమార్


Show Full Article
Print Article
Next Story
More Stories