(డా. లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

(డా. లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ


మోర్చా, జాతీయ అధ్యక్షుడు)


• బీజేపీకి బీసీలు వెన్నుదన్నుగా ఉండబట్టే అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధ్యపడింది.


• ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీలను బీజేపీకి చేరువ చేయాలన్నదే లక్ష్యం.


• సామాజిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు ప్రధాని ఎన్నో పథకాలు తెచ్చారు.


• స్వయంగా ప్రధాన మంత్రే బీసీ వర్గాల నుంచి వచ్చారు.


• అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను చైతన్యపరిచి బీజేపీవైపు తీసుకురావాలన్నదే లక్ష్యం.


• బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించి, ఆ వర్గాల అభ్యున్నతికి పాల్పడింది మోడీ సర్కారు.


• బీసీల్లో కూడా ఫలాలు కొందరికే అందుతున్నాయి.


• మిగతా బీసీ వర్గాలకు కూడా ఫలాలు అందేలా జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు.


• “రోస్టర్ సిస్టమ్” లో మార్పులు తీసుకొచ్చి, అనేక సంక్షేమ పథకాలు బీసీల కోసం అమలు చేస్తున్నాం.


• “కరోనా” సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలను ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చాం.


• బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీలో బీహార్ ఎన్నికలు, తెలంగాణ దుబ్బాక ఉపఎన్నికల గురించి కూడా చర్చించాం.


• లెఫ్ట్, ప్రాంతీయ పార్టీలు రైతు చట్టాల విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి.


• టి.ఆర్.ఎస్ కూడా ఇలాగే చేస్తోంది.


• “కిసాన్ అభియాన్” ద్వారా రైతులకు వివరిస్తాం.


• కేసీఆర్ దోపిడీ ఎక్కడ ఆగిపోతుందనే ఉద్దేశ్యంతోనే రైతు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.


• తెలంగాణలో బీజేపీని కూడా అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తాం.


Show Full Article
Print Article
Next Story
More Stories