జీఎస్టీ సమావేశంలో మంత్రి హరీశ్... ... Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

జీఎస్టీ సమావేశంలో మంత్రి హరీశ్ రావు.


జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలి.


పరిహారం పోందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు.


ఐజీఎస్టీ కింద‌ రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలి.


ఈ ఏడాది ఆరు నెలల సెస్ వసూలు‌ చేశారు. కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన మూడు ఇన్‌స్టాల్ మెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్రాలకు వెంటనే పంచాలి.


కోవిడ్ పరిస్థితుల్లో ఈ మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరం.


కేంద్రమే జీఎస్టీ పరిహారం మొత్తం అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories