- కడప జిల్లా బద్వేలు గోపవరం మండలం పి.పి.కుంట చెక్... ... Live Blog: ఈరోజు (మే-28-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- కడప జిల్లా బద్వేలు గోపవరం మండలం పి.పి.కుంట చెక్ పోస్టు వద్ద తనిఖీలు.

- మినీ లారీలో తరలిస్తున్న 15 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్ లు స్వాధీనం.

- కర్ణాటక నుంచి విశాఖ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.

- ఇద్దరు అరెస్టు. వ్యాన్ సీజ్. గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.

Show Full Article
Print Article
Next Story
More Stories