విజయనగరం బ్రేకింగ్గంట్యాడ జడ్పీ... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయనగరం బ్రేకింగ్


గంట్యాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో 20 మంది


విద్యార్థులకు కరోనా పాజిటివ్


గత నెల 30న గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 9-10 తరగతుల విద్యార్థులకు కరోనా పరీక్షలు


పరీక్షల్లో 20 మందికి పాజిటివ్ వచ్చినట్లు డీఈవో కి లేఖ రాసిన పాఠశాల ప్రధానోపాధ్యా యుడు


ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు


Show Full Article
Print Article
Next Story
More Stories