కేంద్ర ప్రభుత్వనికి రాసిన లేఖపై... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కేంద్ర ప్రభుత్వనికి రాసిన లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...


జగన్మోహన్ రెడ్డి తో డిన్నర్ చేసుకునే మీరు ఇద్దరు కూర్చొని జలవివాదలపై ఎందుకు మాట్లాడుకోరు..


మీరు ఇద్దరు కూర్చుని చర్చించుకుంటాం అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది..


జలవివాదంలో  కేంద్ర ప్రభుత్వనిది ఏ పొరపాటు లేదు..


రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక అంగీకారానికి వస్తే కేంద్రం ఎందుకు వద్దు అంటుంది..


మహారాష్ట్ర రాష్ట్ర ,  తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే కేంద్రం అంగీకరించలేదా..?


తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి చర్చించుకొని కావలసినటువంటి హక్కు సాధించుకోవాలి..


లేదు అంటే సమస్యలు పరిష్కారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది..


గత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే వాయిదా వేయించారు ..


ఇద్దరు కలిసి కూర్చుని చర్చించుకుని సమస్య పరిష్కారం చేసుకోవాలనిజరగాలని కోరుకుంటున్నాను ..


తెలంగాణ హక్కులు తెలంగాణ కాపాడాలి తెలంగాణకు అన్యాయం జరగకూడదు ...


కాంగ్రెస్ టిడిపి హయాంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని అందరికీ తెలుసు ..


రెండు రాష్ట్రాలు కూడా ఇప్పటికైనా కూర్చొని సమస్యను పరిష్కారించుకోవాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories