టీఎస్ హైకోర్టు....ఎంపీలు,... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

టీఎస్ హైకోర్టు....


ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం


సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాలని హైకోర్టు ఆదేశం


సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశం


నవంబరు 6 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్ లాక్ విధానం ప్రకటించిన హైకోర్టు


హైకోర్టులో విచారణలు ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని నిర్ణయం


జిల్లాల్లో కోర్టులు తెరిచి భౌతిక విచారణ కొనసాగించాలని నిర్ణయం


Show Full Article
Print Article
Next Story
More Stories