- టీడీపీ మహానాడు ఏర్పాట్లు పూర్తి- కరోనా నేపథ్యంలో... ... Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- టీడీపీ మహానాడు ఏర్పాట్లు పూర్తి

- కరోనా నేపథ్యంలో వర్చువల్ మహానాడు నిర్వహిస్తున్నాం

- 25 వేల మంది కార్యకర్తలు మహానాడును వీక్షించేలా ఏర్పాటు

- మహానాడులో 52 మంది నేతలు మాట్లాడతారు

- వివిధ అంశాలపై తీర్మానాలు

- మహానాడును టీడీపీ కార్యకర్తలు విజయవంతం చేయాలి : మాజీ మంత్రి చినరాజప్ప

Show Full Article
Print Article
Next Story
More Stories