- తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఆలస్యంగా... ... Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త

- జగ్గంపేట పి హెచ్ సి లో దారుణం

- డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పసికందు మరణం

- నైట్ డ్యూటీ ఉండవలసిన డాక్టర్ ఇంటికి వెళ్లి పోవడం తో  డెలివరీ చేసిన నర్సులు 

-  డెలివరీ చేసిన వెంటనే పసికందు మృతి హుటాహుటిన తల్లితో పాటు పసికందుని తెల్లవారుజామున డిస్చార్జ్ చేయించిన నర్సులు

- పసికందు మృతదేహం తో హాస్పిటల్ వద్ద ధర్నాకు దిగిన బాధితులు

Show Full Article
Print Article
Next Story
More Stories