విశాఖపట్నం : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం... ... Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విశాఖపట్నం : 

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌, బి.ఫార్మశీ, ఎం.ఫార్మశీ, ఎమ్‌.ఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికిగాను ఆన్‌లైన్‌ విధానంలో ఇటీవల నిర్వహించిన పరీక్షల ఫలితాలను సోమవారం ఉప కులపతి కె.శివరామకృష్ణ విడుదల చేశారు.

దాదాపు 50 వేల మంది ఈ ప్రవేశ పరీక్షలు రాశారని,  ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుందన్నారు.

జూన్‌ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories