- విశాఖజిల్లా పాడేరు లో గిరిజన సంఘం కార్యాలయం ... ... Live Blog: ఈరోజు (మే-25-సోమవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- విశాఖజిల్లా పాడేరు లో గిరిజన సంఘం కార్యాలయం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు 24గంటల నిరాహారదీక్ష,

- జీవో 3 రద్దు పై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి,

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ జారీ చెయ్యాలి, గిరిజన సలహా మండలి ద్వారా చర్చించి 100% ఉద్యోగాల రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలి,

- ఏజెన్సీ లో ఉన్న ప్రతిశాఖ కాంట్రాక్ట్,ఔట్ సోర్స్ంగ్ పోస్ట్లు గిరిజనులతో భర్తీ చెయ్యాలి,

- ప్రవేటు రంగంలో ఆదివాసీలకు రిజర్వేషన్ కల్పించాలి,

- ఐటిడిఎ లో ఉద్యోగాలు స్థానిక గిరిజనులతోనే భర్తీ చెయ్యాలని డిమాండ్.

Show Full Article
Print Article
Next Story
More Stories