శ్రీకాకుళం జిల్లా..టిడిపి పాలన పై... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

శ్రీకాకుళం జిల్లా..


టిడిపి పాలన పై స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు..


గత ప్రభుత్వంలో ప్రజా ధనం దుర్వినియోగం అయ్యింది..


కాంట్రాక్టర్ లకు ఇచ్చిన అవినీతి డబ్బుతో మరో పోలవరం కట్టచ్చు..


అందుకే వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండర్లు తెచ్చింది..


రివర్స్ టెండర్లు ద్వారా రాష్ట్రానికి 12, 13 వేల కోట్లు నిధులు మిగులుతున్నాయి..


బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఉన్న జాబులు కత్తిరించుకు వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు..


కానీ జగన్ పాలన అలా కాదు..


మాట ఇచ్చాడంటే జాబు వచ్చినట్లే..


మరొక నెల రెండు నెలల్లో టీచర్లకి మెగా డీఎస్సీ ఇస్తున్నారు..


మెగా డీఎస్సీ ద్వారా సుమారు లక్ష ఉద్యోగాలను ప్రభుత్వం ప్రకటన చేయబోతోంది..


Show Full Article
Print Article
Next Story
More Stories