- కృష్ణా జిల్లాలో సారా బట్టీలపై ఏఎస్పీ వకుల్... ... Live Blog: ఈరోజు (మే-24-ఆదివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- కృష్ణా జిల్లాలో సారా బట్టీలపై ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో దాడులు

- రామవరపుమోడీ అర్తమూరు మణిమేశ్వరం గ్రామాలలో ఏకకాలంలో సారా బట్టీలుపై దాడులు

- దాడుల్లో 50 లీటర్ల కాపుసారా 40 కిలోల నల్లబెల్లంతో పాటు 3,000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి 5 గురిపై కేసు నమోదు.

- ఇద్దరూ డీఎస్పీలు ఐదుగురు సీఐలు 10 మంది ఎస్సైలు 250 మంది సిబ్బంది తో దాడిలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories