- వికారాబాద్ జిల్లా.... కొడంగల్ లో మున్సిపల్... ... Live Blog: ఈరోజు (మే-24-ఆదివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- వికారాబాద్ జిల్లా.... కొడంగల్ లో మున్సిపల్ సిబ్బంది పనులకు హాజరు కాకుండా ధర్నా చేపట్టిన కార్మికులు.

- తమ విధులు నిర్వహిస్తుండగా ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపణ.

- ప్రజల కోసం పని చేస్తున్న మమ్మల్ని చిన్న చూపుతో మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని వ్యాఖ్య.

Show Full Article
Print Article
Next Story
More Stories