- జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం సమీపంలోని... ... live blog : ఈరోజు (మే-23-శనివారం) తాజా వార్తలు..ఎప్పటికప్పుడు!

- జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం సమీపంలోని ఎర్రకాల్వ జలాశయం లో ఈతకు దిగి గొల్లపల్లి అన్వేష్ (26) అనే వ్యక్తి గల్లంతు.

- స్నేహితుడి పెండ్లి రోజు సందర్భంగా 15 మంది స్నేహితులు ఎర్ర జలాశయం వద్ద పార్టీ చేసుకునేధందుకు వచ్చి జలాశయంలోకి ఈతకు దిగడంతో ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్న పోలీసులు

- మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories