మే నెల కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు,... ... ఈరోజు (మే-22-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

మే నెల కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు పూర్తి వేతనాల చెల్లింపునకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు విడుదల

మే నెలకు చెందిన జీతాన్నీ వందశాతం జూన్ 1 తేదీన చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ఆర్ధిక శాఖ

వేతనాల చెల్లింపుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ట్రెజరీ, సీ ఎఫ్ ఎం ఎస్ కు ఆదేశాలు

Show Full Article
Print Article
Next Story
More Stories