-ఘనంగా స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 29వ... ... ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

-ఘనంగా స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి వేడుకలు.

-సోమాజి గూడ లోని రాజీవ్ గాంది విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్.

-పాల్గొన్న ఏఐసిసి కార్యదర్శి వి.హనుమంత రావు, గూడూరు నారాయణ రెడ్డి ,బొల్లు కిషన్ తదితరులు....

-పోలిసు బందోబస్తు మద్య నివాళులర్పించిన నేతలు

Show Full Article
Print Article
Next Story
More Stories