ఏపీలో విద్యుత్ బిల్లుల అంశంపై హైకోర్టులో విచారణ3... ... ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఏపీలో విద్యుత్ బిల్లుల అంశంపై హైకోర్టులో విచారణ

3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.

2 నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్న పిటిషనర్ తరపు లాయర్

ఏబీసీ టారిఫ్ యూనిట్లలో మార్పులు చేశారన్న పిటిషనర్ తరపు లాయర్

కొత్త నిబంధనలు ఏప్రిల్1 నుంచి రావాలన్న పిటిషనర్ తరపు లాయర్..

2 నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడం స్లాబు మారి బిల్లులు పెరిగాయని వాదనలు

Show Full Article
Print Article
Next Story
More Stories