సైబరాబాద్ కమిషనర్... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 10:45:30

సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్


ముఖ్యమైన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేశాం..


ఉత్తరప్రదేశ్ కు చెందిన 10 మంది కాకర్ల గ్యాంగ్ ను అరెస్ట్ చేసాము..


బంగారం షాప్ లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు..


సఖి అహ్మద్ ఈ గ్యాంగ్ లీడర్..


హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బంగారం షాపులో దొంగతనాలు చేసేందుకు 10 ముఠా గా ఏర్పడ్డరు..


పఠాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారం షాప్ లో దొంగతనం చేయడానికి షాప్ వెనుక గోడను పగులగొట్టారు..


ఒక వ్యక్తి గమనించడంతో అతని పై కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయారు..


గ్యాంగ్ సభ్యులు ఎదురు తిరిగిన వారిని చంపడానికి కూడా వెనుకాడరు..


హైదరాబాద్ లోని బంగారు షాప్ లల్లో భారీగా దొంగతనాలకు చేయడనికి ఓ DCM లో ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చారు..


తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలల్లో కూడా నేరాలకు పాల్పడ్డ ముఠా సభ్యులు..


15 రోజులలో రెండు బంగారు షాప్ లలో దొంగతనానికి ప్రయత్నం చేశారు..


మూడో ప్రయత్నంలో మాకున్న క్లూస్,CCTV కెమెరాల ఆధారంగా ఈ ముఠాను పట్టుకున్నాము..


15 రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చి దొంగతనాలు చేయడానికి ప్రయత్నించారు..


బంగారం షాపు యజమానులు సెక్యూరిటీ సిస్టం, అలారం ఏర్పాటు చేసుకోవాలి, ప్రతి షాప్ దగ్గర సెక్యూరిటీ తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.


HMTV

HMTV

Next Story