ఎంపీ నందిగామ సురేష్దళితులకు... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఎంపీ నందిగామ సురేష్


దళితులకు చంద్రబాబు చేసిన ద్రోహం, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిపై చర్చించాము..


దళితులపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు..


ఉమ్మడి రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డరు..


రాష్ట్రం విడిపోయాక ఐదు మంది దళితులకు మంత్రి పదవులు సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు..


దళితుల అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నక్కకు నాగలోకనికి ఉన్నంత తేడా ఉంది..


జగన్మోహన్ రెడ్డి కుటంబానికి దళిత కుటంబానికి బంధత్వం ఉంది..


టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ..


దళితులను మోసం చేసింది చంద్రబాబు నాయుడు..


దళితులల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు దళితులను అవమానించారు..


దళితులపై దాడులు చేసే వారిని క్షమించేది లేదని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు..


దళితులపై దాడులు చేసి వారిపై వెంటనే చర్యలు తీసుకున్నారు..


చంద్రబాబు వైఖరికి నిరసనగా ప్రతి నియోజకవర్గంలో నిరసనలు తెలుపుతాము...


అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమార్పిస్తాము..


Show Full Article
Print Article
Next Story
More Stories