తూర్పు గోదావరి -- రాజమండ్రి- పెద్దాపురం- మాజీ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తూర్పు గోదావరి -

- రాజమండ్రి- పెద్దాపురం

- మాజీ ఉపముఖ్యమంత్రి , పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ప్రెస్ మీట్ పాయింట్స్......

- కరోనా సమయంలోనూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు విడనాడక పోవడం విచారకరం...

- నాలుగేళ్ల క్రితం ముగిసిన కృష్ణా పుష్కరా పనులపై ఇప్పడు విచారణకు ఆదేశించడం ఏమిటి

- కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో మా ప్రభుత్వం ఘాట్ల నిర్మాణం జరిగే గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో అనుసంధానం రహదారుల నిర్మాణం, దేవాలయాల ఆధునీకరణ, విజయవాడ కార్పొరేషన్ సుందరీకరణ పనులు చేసిఁది

- నాలుగేళ్ళ తర్వాత విచారణకు ఆదేశించడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే....

- ఇదే పంథాలో ఎమ్.జి.ఎన్.ఆర్.జి.యస్ పనులపై కూడా విచారణ పేరుతో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండాఇబ్బందులు పెడుతున్నారు.....

- ఈ రోజు ప్రకాశం జిల్లాలో మాజీ తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, రామారావులకు చెందిన గ్రానైట్ లీజు రద్దుచేయడం వైకాపా కక్ష సాధింపులకు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనం చినరాజప్ప

Show Full Article
Print Article
Next Story
More Stories