విజయవాడ- స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో అరెస్టు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ

- స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో అరెస్టు కాబడిన ముగ్గురి బెయిల్ పిటిషన్ కొట్టేసిన కృష్ణా జిల్లా కోర్టు

- ప్రమాదానికి కారకులుగా రమేష్ ఆసుపత్రి డాక్టర్లు రాజగోపాల్, సుదర్శన్, వెంకటేష్ లను అరెస్టు చేసిన పోలీసులు

- ముగ్గురి కస్టడీ పిటిషన్ అనుమతించి, బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

Show Full Article
Print Article
Next Story
More Stories