సిద్దిపేట జిల్లా:నారాయణ రావు పేట మండలం మాటేండ్ల... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

సిద్దిపేట జిల్లా:

నారాయణ రావు పేట మండలం మాటేండ్ల గ్రామంలో బాల వికాస నీటి శుద్దీకరణ ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

నారాయణ రావు పేట మండలం మాటేండ్ల గ్రామంలో రెండు నిలువెత్తు గాంధీ విగ్రహాలను ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

నారాయణ రావు పేట మండలం మాటేండ్ల గ్రామంలో Egs నిధులు రూ.2.5 లక్షలతో నూతనంగా నిర్మించిన పాఠశాల వంట గదిని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

నారాయణ రావు పేట మండలం మాటిండ్లలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి గ్రామంలో రెండు చోట్ల మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణలు, సెగ్రి గ్రేషన్ షెడ్, వైకుంఠ ధామం, గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేపట్టారు. అంతకు ముందు సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories