అసెంబ్లీ మీడియా పాయింట్*భట్టి విక్రమార్కసిఎల్పీ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అసెంబ్లీ మీడియా పాయింట్

*భట్టి విక్రమార్క

సిఎల్పీ నేత*

ప్రభుత్వాన్ని తట్టిలేపి, ప్రజల పక్షనా సోనియా, రాహుల్ పోరాడారు

కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చుతున్న తరుణంలో లేఖలు రాయడం శోచనీయం

కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీ కి, రాహుల్ గాంధీకి అండగా నిలబడాలి

గత ఆరు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నారు.

లేఖ రాసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుప్తచేతనావస్థ లో ఉన్నారు.

రాహుల్ గాంధీ

దేశవ్యాప్త పర్యటన చేయాలి.

లౌకికవాదులు బడుగు బలహీన వర్గాలు రాహుల్ గాంధీ వెంటే ఉంటారు.

జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ

కాంగ్రెస్ పార్టీ లో పదవులు అనుభవించి ఇప్పుడు కొందరు పార్టీకి వ్యతిరేకంగా లేఖలు రాస్తున్నారు

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అధికార కాంక్షతో లేరు

కాంగ్రెస్ పార్టీ ఐక్యత కోసం పనిచేయాలి

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలి

శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ కార్యకర్త సోనియా, రాహుల్ నాయకత్వం కోరుకుంటున్నారు

బహిరంగ లేఖ రాసిన నేతల తీరును ఖండిస్తున్నాం

బహిరంగ లేఖ రాసిన నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories