అసెంబ్లీ మీడియా పాయింట్టీ. జగ్గారెడ్డి, సంగారెడ్డి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అసెంబ్లీ మీడియా పాయింట్

టీ. జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే

ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి మేము పెన్షన్ ఇచ్చాము

టిఆర్ఎస్ మాత్రం ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇచ్చారు

అయినా 2018 లో మళ్ళీ టిఆర్ఎస్ కే జనం ఓటేశారు

57 ఏండ్లు ఉన్న వాళ్లకు 3016 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు కేసీఆర్

కానీ ఇప్పటి వరకు 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్ మాత్రం అందటం లేదు

రెండేండ్లు అయినా సీఎం పెన్షన్ల పై మాట్లాడటం లేదు

ప్రతీ ఎన్నికలకు కేసీఆర్ కొత్త అవతారం వేస్తున్నాడు... ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు

57 ఏండ్లు నిండిన వారికి ఇస్తానన్న పెన్షన్ ఏమైంది

మేనిఫెస్టో బైబిల్.. ఖురాన్, భగవద్గీత అన్నాడు

మరి 57 ఏండ్లు నిండిన వాళ్లకు ఎందుకు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు

అబద్ధాన్ని నిజం అని నమ్మించే చాతుర్యం ఉన్న నాయకుడు కేసీఆర్

సెప్టెంబర్ 2 వరకు చూస్తాం లేదంటే ప్రగతి భవన్ ముందు దీక్ష కు కూర్చుంటా

కరువు కాలంలో ఉన్నారు జనం..ఇప్పుడైనా ఇవ్వండి పెన్షన్

ఎన్నికలకు 6 నెలల ముందు ఇస్తాడేమో పెన్షన్

కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా మర్చిపోయి ఉంటాడు

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏమైంది.

నిరుద్యోగులు.. 57 ఏండ్ల వారికి పెన్షన్లపై తక్షణమే సీఎం ప్రకటన చేయాలి

Show Full Article
Print Article
Next Story
More Stories