ఖైరతాబాద్హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఖైరతాబాద్

హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యురిటి కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్లాస్మా డోనేషన్ క్యాంపెయిన్ ప్రారంభం...

హాజరైన మంత్రులు మహమూద్ అలీ,ఈటెల రాజేందర్, సీపీ అంజనికుమార్, అపోలో హాస్పిటల్ డైరెక్టర్ సంగీతా రెడ్డి ఇతర పోలీస్ అధికారులు..

కరోన ను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి అత్యవసర చికిత్స పొందే వారికి ప్లాస్మా అందించేందుకు చొరవ తీసుకుంటున్న హైదరాబాద్ పోలీసులు...

సంగీతా రెడ్డి, అపోలో డైరెక్టర్

కారోనా ని అరికట్టడానికి లాక్ డౌన్ టైం లో పోలీసులు బాగా కష్టపడ్డారు

ప్రపంచం అతిపెద్ద క్రైసిస్ ని ఎదుర్కొంటుంది

ప్రపంచంలోనే అతి తక్కువ కారోనా మరణాలు మన దేశంలో నమోదవుతున్నాయి

కారోనా ట్రీట్మెంట్ లో ప్లాస్మా చాలా కీలకం

త్వరలో వాక్సిన్ వస్తుందనే హోప్ తో ఉన్నాం

జీ ఎస్ రావు, ఎండి, యశోదా హాస్పిటల్స్

యశోదా హాస్పిటల్స్ లో ఇప్పటివరకు 520 మందికి ప్లాస్మా ఇచ్చాము

కరోనా టైమ్ లో హెల్త్ సిబ్బంది తో పాటు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు వారియర్స్ గా పని చేశారు

హైదరాబాద్ లో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతుంది

ప్లాస్మా డొనేషన్ చాలా మంచి కార్యక్రమం

Show Full Article
Print Article
Next Story
More Stories