అమరావతి....ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-17 11:13:04

అమరావతి....

ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి కోసం రోడ్లెక్కండి అంటూ హైదరాబాద్ ఇంటిపట్టున ఉండి చెప్తున్నాడు జూమ్ బాబు.

కొరోనాకు భయపడి తన ఇంటికి పార్టీ సీనియర్ నాయకులను కూడా రానివ్వడం లేదు.

నాయకుడంటే ముందుండి నడపాలి బాబు. ఇంట్లో కూర్చొని జూమ్ ద్వారాకాదు.

HMTV

HMTV

Next Story