కొమురం భీం జిల్లా:- పెంచికల్ పెట్ మండల్ వరద లో ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కొమురం భీం జిల్లా:

- పెంచికల్ పెట్ మండల్ వరద లో చిక్కుకున్న ఎల్లూరు గ్రామానికి చెందిన రైతులు .రైతు కూలీలు

- ఉదయం పొలం పనులకు వెళ్లగా ఉదయం నుండి కురుస్తున్న ఎడతెరని వర్షానికి సమీపంలో ని బొక్కి వాగు మత్తడి పొంగిపొర్లడంతో 60 మందికి పైగా వరదల్లో చిక్కుకున్న రైతులు

- . స్థానికుల సహాయం తో వరద ప్రవాహాన్ని దాటిన రైతులు.

Show Full Article
Print Article
Next Story
More Stories