కృష్ణా జిల్లా:- పెనుగంచిప్రోలు మండలం శనగ పాడు వద్ద... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

కృష్ణా జిల్లా:

- పెనుగంచిప్రోలు మండలం శనగ పాడు వద్ద ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు నది

- మున్నేరు నది మద్య లో చిక్కుకున్న నలుగురు పశువుల కాపరులు

- వీరిలో ఒకరు నీళ్లల్లో ఉండగా మరో ముగ్గురు ఇసుక దిబ్బ పై ఉన్నారు

- సహాయ చర్యలు చేపట్టిన అధికారులు

Show Full Article
Print Article
Next Story
More Stories