అంజనీ కుమార్,సీపీ,... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అంజనీ కుమార్,సీపీ, హైదరాబాద్:-


ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ గేమింగ్ అనేది పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుంది


2014 తెలంగాణా స్టేట్ ఏర్పాటు అయిన తరువాత ఆన్ లైన్ గేమింగ్ ను ప్రభుత్వం నిషేధించింది


ఆన్ లైన్ గేమింగ్ తో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి


టెక్స్ట్ , ఇమేజ్ బేస్, వీడియో బేస్ లు ద్వారా ఆన్ లైన్ గేమింగ్ నడుస్తున్నాయి


ఇండియా లోని


యూత్ ను టార్గెట్ గా చేసుకొని ఈ చైనా ఆన్ లైన్ గేమ్స్ మోసం చేస్తున్నారు


ఈ మధ్య కాలం లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి రెండు ఫిర్యాదులు అందాయి


టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా రెఫరెన్స్ తోటి ఈ ఆన్ లైన్ గేమింగ్ లోకి ఎంటర్ చేస్తారు


ఈ చైనీస్ గేమింగ్ లో బెట్టింగ్ అనేది నడుస్తుంది


ఆ బెట్టింగ్ పెట్టి ఎంతో మంది మోస పోతున్నారు


డేటా స్టోరేజ్ అంత చైనా బేస్డ్ తో క్లాప్డ్ లో సేవ్ అయ్యేలా చూసుకుంటారు


1100 కోట్లు వరకు ఈ గేమ్స్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించాము


ఇండియా లో గేమింగ్ ఆడిన డబ్బు లు మొత్తం HHBC గుర్గాము కి వెళ్ళింది


30 కోట్లు HHBC బ్యాంక్ అకౌంట్ ను సీజ్ చేశాము


ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది


ఈ ఆన్ లైన్ గేమ్ లో మోసపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు


నలుగురు ను ఈ కేసులో అరెస్ట్ చేశాము , ఇందులో ఒక చైనీస్ కూడా ఉన్నారు..


పిల్లలు ఈ ఆన్ లైన్ గేమ్స్ ఆడకుండా జాగ్రత్త పడాలి


ఇప్పటికే ఐటీ శాఖ కు సమాచారం ఇచ్చాము , దర్యాప్తు చేస్తున్నాం...


Show Full Article
Print Article
Next Story
More Stories